మరింత చదవండి

అన్నీ చూడండి

వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శనం చేసుకున్న 116 యేళ్ళ భామ

వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శనం చేసుకున్న 116 యేళ్ళ భామ

తమిళనాడు రాష్ట్రానికి చెందిన 116 యేళ్ళ వృద్ధురాలు నవనీతమ్మ సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 116 యేళ్ల వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రత్యేక వీఐపీ దర్శనాన్ని కల్పించినట్టు తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

అన్నీ చూడండి

రికార్డు స్థాయిలో అమ్ముడుబోయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం

రికార్డు స్థాయిలో అమ్ముడుబోయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం

కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు భక్తిభావంతో స్వీకరించే పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్మకాలు జూన్ 2026లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. యాత్రికుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా, టీటీడీ లడ్డూల ఉత్పత్తిని గణనీయంగా పెంచడమే కాకుండా, ఎటువంటి కొరత లేకుండా వాటి పంపిణీ నిరంతరాయంగా జరిగేలా చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 2026లో మొత్తం 1,11,96,170 లడ్డూలు, మే 2026లో 1,21,35,528 లడ్డూలు, జూన్ 2026లో 1,26,81,805 లడ్డూలు అమ్ముడయ్యాయి. దీనిని గత మూడు నెలలతో పోలిస్తే, జూన్ నెలలో లడ్డూల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

రక్తహీనత సమస్యకు ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి

రక్తహీనత సమస్యకు ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి

అనేమియా లేదా రక్తహీనత సమస్య ఇటీవలి కాలంలో చాలామంది స్త్రీలను పీడిస్తున్న అనారోగ్య సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యులు ఐరన్ మాత్రలు రాస్తుంటారు. ఐతే కొంతమందిలో ఈ ఐరన్ మాత్రలు వేసుకున్నప్పుడు పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటిలో ప్రధానమైనది విరేచనాలు అవ్వడం. ఐతే మోషన్స్ అవుతున్నాయని మాత్రలను పూర్తిగా ఆపేస్తే హిమోగ్లోబిన్ (Hb) స్థాయిలు పెరగవు. కానీ అదే సమయంలో విరేచనాల వల్ల శరీరం బలహీనపడటం కూడా మంచిది కాదు.

అన్నీ చూడండి

వీడిన మృతదేహం మిస్టరీ : తోడుగా తీసుకెళ్లిన స్నేహితుడే చంపేశాడు...

వీడిన మృతదేహం మిస్టరీ : తోడుగా తీసుకెళ్లిన స్నేహితుడే చంపేశాడు...

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో జాతీయ రహదారిపై గత నెల 26వ తేదీన కుజ్జిపేట చెరువు గట్టువద్ద స్థానికులు ఓ మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. లోతుగా విచారణ జరపగా, తోడుగా తీసుకెళ్లిన స్నేహితుడు ఈ హత్యకు పాల్పడినట్టు గుర్తించి, నిందితుడుని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని టెక్కలి డీఎస్పీ లక్ష్మణ రావు ఆదివారం వెల్లడించారు.

అన్నీ చూడండి

మరోమారు పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్

మరోమారు పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్

బాలీవుడ నటుడు అమీర్ ఖాన్ మరోమారు వివాహం చేసుకున్నారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న అమీర్ ఖాన్ ఇపుడు ముచ్చటగా మూడోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ఆయన పెళ్లాడారు.
Flipkart GOAT Sale సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన Ai+ స్మార్ట్‌ఫోన్

Flipkart GOAT Sale సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన Ai+ స్మార్ట్‌ఫోన్

Flipkart నిర్వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన GOAT Sale సందర్భంగా Ai+ స్మార్ట్‌ఫోన్ తన స్మార్ట్‌ఫోన్లు మరియు AIoT ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోపై ఆకర్షణీయమైన ధరలను ప్రకటించింది. Flipkart Plus సభ్యులకు జూలై 3 నుంచి ముందస్తు అవకాశం లభించనుండగా, జూలై 4 నుంచి GOAT Sale అన్ని వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది GOAT Saleలో ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా Ai+ Pulse 2 ప్రత్యేక ధర ₹8,999కు లభించనుంది. అలాగే Nova Series, వేరబుల్స్, ఆడియో ఉత్పత్తులు మరియు ట్యాబ్లెట్లపై కూడా వినియోగదారులు ఆకర్షణీయమైన ఆఫర్లను పొందవచ్చు.

అన్నీ చూడండి

అన్నీ చూడండి

అన్నీ చూడండి

అన్నీ చూడండి

  • బీఎస్ఇ 78275 513
  • ఎన్‌ఎస్ఇ 24427 156
  • బంగారం 147800 2042
  • వెండి 233605 4369
  • సోమవారం, 6 జులై 2026 (12:09 IST)