జగన్.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత బీటెక్ రవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్.. గత చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అంటూ హితవు పలికారు. మాకు తెలిసిన జగన్ వేరు.. ప్రజలకు తెలిసిన జగన్ వేరు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ పుట్టుపూర్వోత్తరాలను ఏకరవు పెట్టారు.
24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. పెట్టుబడులరు తరుణం కాదు. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలిస్తాయి.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. యత్నాలు కొనసాగించండి. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. కీలక అంశాల్లో జాగ్రత్త వహించండి. అందరితో మితంగా సంభాషించండి. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
వెబ్ స్టోరీస్
ఇంకా చూడండితీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?
స్వీట్లు లేదా చక్కెర తక్కువ మొత్తంలో ఆరోగ్యానికి మంచిది. మోతాదుకి మించి తీసుకుంటే అధిక బరువు పెరగడం, మొటిమలు, టైప్ 2 మధుమేహం ఇంకా అనేక తీవ్రమైన అనారోగ్యాలకు మూలకారణం అవుతుంది.
తరచుగా చక్కెర-తీపి పానీయాలను సేవించడం అనేది ఊబకాయానికి ప్రధాన కారణమని తేలింది.
అధిక చక్కెర ఆహారాలు గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
చక్కెర ఆహారాలు, పానీయాలతో సహా శుద్ధి చేసిన పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం మొటిమలు రావడానికి కారణమవుతాయి.
అధిక చక్కెర వినియోగంతో మధుమేహం వచ్చే ప్రమాదం వున్నట్లు వైద్యులు చెపుతారు.
అధిక మొత్తంలో చక్కెర తినడం కొన్ని క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది
ఇద్దరు ప్రాణాలు తీసిన అడుగున్నర భూమి .. ఎక్కడ?
కేవలం అడుగున్నర భూమి ఇద్దరి ప్రాణాలు తీసింది. ఈ ఘోరం బీహార్ రాష్ట్రంలో జరిగింది. అడుగున్నర భూమి కోసం చెలరేగిన వివాదం తీవ్ర హింసకు దారితీసింది. ఫలితంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘర్షణలో మరో 12 మందికి పైగా గాయపడ్డారు. భోజ్పూర్ జిల్లాలోని చార్పోఖరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మా గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
Lenin Teaser: అఖిల్, భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్గా లెనిన్ టీజర్ వచ్చేసింది
మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న చిత్రం 'లెనిన్'. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది.
ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటే.. తట్టాబుట్టా సర్దుకుని ఇంటికి వెళ్లండి : ఉద్యోగులకు మెటా ఈమెయిల్
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా తమ ఉద్యోగులకు తేరుకోలేని షాకిచ్చింది. బుధవారం తెల్లవారుజామున అనేక మంది ఉద్యోగులను తొలగించింది. అనేక మంది ఉద్యోగుల మెయిల్ ఇన్బాక్స్లో ఓ మెయిల్ ప్రత్యక్షమైంది. ఈ మెయిల్ ఓపెన్ చేయగా, ఒక వేళ మీరు ఆఫీసులో ఉంటే దయచేసి మీ వ్యక్తిగత వస్తువులను తీసుకుని ఇంటికి వెళ్ళండి అనే సందేశాన్ని పేర్కొంది.
ఒక జ్యోతిష్యుడిని CMO స్పెషల్ ఆఫీసరుగా తమిళనాడు సీఎం విజయ్ నియమించడం సరైనదేనా?
























